By : Oneindia Telugu Video Team
Published : June 30, 2017, 05:01
01:02
కోహ్లీ , కుంబ్లే గొడవ గురించి ధావన్ భలే చెప్పాడు
టీమిండియా మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు అభిమానుల్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. వారి మధ్య వచ్చిన వివాదంపై టీమిండియా ఆటగాళ్ల నుంచి మీడియా పలు అంశాలను రాబట్టాలని ప్రయత్నిస్తోంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్కి మీడియా నుంచి ఈ ప్రశ్నే ఎదురైంది. అయితే, ఆయన దానికి తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. తాను అనిల్ కుంబ్లే శిక్షణలో ఎక్కువగా భారత్ జట్టుకు ఆడలేదని ఆయన తెలిపాడు.