చంద్రబాబు రోజుకో డ్రామా, అప్పుడు హేళన చేసి : వైసీపీ నేతలు ఫైర్
Published : July 18, 2018 04:13 PM (IST)
బుధవారం ఉదయం 11గంటలకు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోకసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్ సుమిత్రా మహాజన్. కాగా, విపక్షాలు సభ ప్రారంభమైన వెంటనే ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.అవిశ్వాసంపై మొదట నోటీసు ఇచ్చిన వారికే తొలి అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చ తేదీని పది రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. కాగా, అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది. తమ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.
Up Next
04:31
కొట్టిపారేసిన బీజేపీ..
2 hours ago
11:58
కేసీఆర్ పార్టీ ఉండదు..
2 hours ago
09:20
మోడీ వంచన పేరుతో ఛార్జ్ షీట్ విడుదల
2 hours ago
02:56
రాత్రి 10 గంటలకు నీళ్లొస్తాయి
5 hours ago
02:01
ఎన్టీఆర్ ఫ్లెక్సీలు హల్చల్
6 hours ago
01:48
నామినేషన్ వేసిన జగన్
8 hours ago
02:25
జగన్ నామిషేనన్
8 hours ago
01:35
జగన్
8 hours ago
04:50
జగన్ నామిషేనన్
9 hours ago
01:33
ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన జూనియర్ ఎన్టీఆర్.. కానీ ఇక్కడే ట్విస్ట్..?