రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ముగిసినట్టేనా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల రెండు మెరుపు సెంచరీలు చేసినప్పటికీ, రోహిత్ శర్మకి మరోసారి భారత సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.తొలి మూడు టెస్ట్లకు సెలక్షన్ కమిటీ 18 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. అయితే, ఈ జట్టులో రోహిత్ శర్మకు సెలక్టర్లు చోటివ్వలేదు. జూన్ నెలలో అఫ్గానిస్థాన్తో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో కూడా రోహిత్ శర్మను సెలక్టర్లు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు తొలిసారి టెస్టు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్కు ఓ అవకాశం ఇచ్చారు. ఇక, దినేష్ కార్తీక్ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. బొటన వేలి గాయంతో ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరిస్కు దూరమైన బుమ్రాకు కూడా చోటు దక్కింది.
Up Next
01:39
రఫ్ఫాడించిన రాహుల్ చెన్నై పై లక్నో ఘన విజయం
7 hours ago
01:42
ఇందుకే కదా ధోనీకి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్...
9 hours ago
02:49
ముంబై ఇండియన్స్ లక్ మామూలుగా లేదు..
1 day ago
01:17
చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. తెలుగోడి సత్తా ఇది..
1 day ago
01:19
ఈ ఐపీఎల్ ఆటగాళ్ళ సత్తకు పరీక్ష..
1 day ago
01:54
గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
2 days ago
01:12
ఛాంపియన్స్ కి చెమటలు పట్టించిన ఢిల్లీ గుజరాత్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్
2 days ago
01:55
చెలరేగిన జాస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ కి రాయల్ విక్టరీ..
3 days ago
01:34
శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ పై విధ్వంసం..