శ్రీలంక కెప్టెన్ చండిమాల్, కోచ్ హతురుసింగ, మేనేజర్ గురుసిన్హాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. గత నెల వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా చండిమాల్ బాల్ టాంపరింగ్ చేసినట్లు అంపైర్లు ఫిర్యాదు చేయగా.. నిరసనగా లంక జట్టు మైదానానికి రావడానికి నిరాకరించింది. దీంతో ఆట రెండున్నర గంటలు ఆలస్యమైంది.వెస్టిండీస్ పర్యటనలో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటంతో పాటు మైదానంలో దిగేందుకు ఆలస్యం చేసి క్రికెట్ను అపహాస్యం చేసినందుకు ఐసీసీ... లంక కెప్టెన్ దినేశ్ చండిమాల్, కోచ్ చండిక హతురుసింఘే, మేనేజర్ అసంక గురుసిన్హాలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఏకంగా నాలుగు వన్డేలు, రెండు టెస్టుల నిషేధం విధించింది.
Up Next
01:17
చెలరేగిన సూర్య కుమార్ యాదవ్.. తెలుగోడి సత్తా ఇది..
1 hour ago
01:19
ఈ ఐపీఎల్ ఆటగాళ్ళ సత్తకు పరీక్ష..
3 hours ago
01:54
గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
24 hours ago
01:12
ఛాంపియన్స్ కి చెమటలు పట్టించిన ఢిల్లీ గుజరాత్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్
1 day ago
01:55
చెలరేగిన జాస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ కి రాయల్ విక్టరీ..
2 days ago
01:34
శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ పై విధ్వంసం..
2 days ago
01:01
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఏదో శక్తి ఉంది..
2 days ago
01:11
మ్యాక్స్ వెల్ ని పక్కన పెట్టేసారు.. కారణం ఇదేనా..?