ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు షాక్ తగిలింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పర్యాటక జట్టు టీమిండియాపై 8 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం సాధించి మూడు వన్డేల సిరిస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(71: 72 బంతుల్లో 8ఫోర్లు) అనూహ్యంగా ఔటయ్యాడు. అయితే, కోహ్లీ ఔటైన బంతిని చూసి షాక్కు గురయ్యాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీనే స్వయంగా వెల్లడించడం విశేషం. లీడ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి భారత్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది.
Up Next
01:19
ఈ ఐపీఎల్ ఆటగాళ్ళ సత్తకు పరీక్ష..
29 minutes ago
01:54
గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
21 hours ago
01:12
ఛాంపియన్స్ కి చెమటలు పట్టించిన ఢిల్లీ గుజరాత్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్
23 hours ago
01:55
చెలరేగిన జాస్ బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ కి రాయల్ విక్టరీ..
2 days ago
01:34
శతక్కొట్టిన సునీల్ నరైన్.. రాజస్థాన్ పై విధ్వంసం..
2 days ago
01:01
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఏదో శక్తి ఉంది..
2 days ago
01:11
మ్యాక్స్ వెల్ ని పక్కన పెట్టేసారు.. కారణం ఇదేనా..?