By : Oneindia Telugu Video Team
Published : July 29, 2017, 02:47
01:30
సెంచరీ బాదిన కోహ్లి...లంక టార్గెట్ 550....
విరాట్ కోహ్లి(103 నాటౌట్: 136 బంతుల్లో 5×4, 1×6) అద్భుత శతకంతో రాణించడంతో సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ 240/3 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 309 పరుగుల ఆధిక్యం కలుపుకొని లంక ముందు 550 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.