By : Oneindia Telugu Video Team
Published : November 05, 2019, 06:40
Duration : 03:08
03:08
నా డబ్బులు నాకియ్యి..నీ కాలర్ పట్టుకుంటా !
తహాసీల్దారు విజయారెడ్డి సజీవ దహనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఓ వీఆర్వోకు లంచం సెగ తగిలింది. యాదాద్ది భువనగిరి జిల్లాలోని గుండాల తహాసీల్దారు కార్యాలయం వద్ద మండల వీర్వోలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన ఓ భూ యజమాని నిరసనలో కూర్చున్న వీఆర్వోపై విరుచుకుపడింది. గత సంవత్సరంన్నరగా తమకు చెందిన పట్టాదారు పాసు పుస్తకం కోసం చెప్పులు అరిగేలా తిరుగున్నా వారికి పాస్బుక్ ఇవ్వడం లేదని నిలదీసింది.