Tap to Read ➤

ఏపీ మంత్రుల బస్సుయాత్ర !

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ఈ యాత్ర
Kolli Venkata Kishore

శ్రీకాకుళం నుంచి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం

మే 26 నుంచి 29వ తేది వరకు యాత్ర

సామాజిక న్యాయం పేరిట ఈ బస్సుయాత్ర

బస్సుయాత్రలో పాల్గొననున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు

శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నియోజకవర్గాల్లో బహిరంగ సభ


 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమంపై ప్రజలకు వివరణ

ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా బస్సుయాత్ర


బస్సు యాత్రపై రూట్ మ్యాప్ సిద్ధం చేసిన సంబంధిత మంత్రులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి