Tap to Read ➤

కన్యాకుమారి టు కశ్మీర్ పాదయాత్ర

దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం
Kolli Venkata Kishore

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 'నవసంకల్ప చింతన శిబిరం'లో సోనియా గాంధీ ప్రకటన



"భారత్ జోడో యాత్ర" పేరుతో కాంగ్రెస్ పాదయాత్ర

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేయాలని తీర్మానం

గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న నుంచి పాదయాత్ర

సీనియర్లు, జూనియర్లు ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపు

పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేలా సోనియా గాంధీ ప్రసంగం

ప్రతి రాష్ట్రంలో 90 కిలోమీటర్ల మేర పాదయాత్ర

పార్టీలో యువతకు 50 శాతం భాగస్వామ్యం


పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని ఆదేశం




దేశంలో వ్యవస్థలను బీజేపీ నాశనం చేసింది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి