Tap to Read ➤
మే 4న ఎల్ఐసీ ఐపీవో. వారికి మాత్రమే ప్రత్యేక రాయితీ !
భారత ఈక్విటీ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ
బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలి ఐపీవో
ఒక్కో షేరుకు రూ.902-949 ధరల శ్రేణిని నిర్ణయించిన ప్రభుత్వం
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఇష్యూలో ప్రభుత్వం వాటా విక్రయ పరిమాణం 3.5 శాతం
ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమకూరే అవకాశం
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
మే 4న ప్రాంరంభమై 9న ముగింపు, మే 17న స్టాక్ మార్కెట్ లో నమోదు.
ఎల్ఐసీ విలువను రూ.6 లక్షల కోట్లుగా పరిగణించిన ప్రభుత్వం
మదుపర్లు కనీసం 15 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి
యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మే 2న ఇష్యూ ప్రారంభం
ఇష్యూ ధరలో పాలసీదార్లకు రూ 60, చిన్న మదుపర్లు, ఉద్యోగులకు రూ. 40 మేర రాయితీ
పాలసీదార్లకు మొత్తం 2.21 కోట్ల షేర్లు, ఉద్యోగులకు 15 లక్షల షేర్లు రిజర్వ్
షేర్లలో 50 శాతం సంస్థాగత మదుపర్లకు, చిన్న మదుపర్లకు 35 శాతం
సంస్థాగతేతర మదుపర్లకు 15 శాతం షేర్లు కేటాయింపు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
facebook
Home
More To Explore