Tap to Read ➤

కాలుష్యం కాటు. 23 లక్షల మంది మృతి

భారత్‌లో కోరలు చాస్తున్న కాలుష్య భూతం
Kolli Venkata Kishore


ఇండియాలో అన్ని ర‌కాల కాలుష్యం కారణంగా 2019లో 23 లక్షల మంది మృతి


వీటిలో వాయు కాలుష్యం వల్లే 19 లక్షల మంది మరణం

ప్రపంచ వ్యాప్తంగా 2019లో 90 లక్షల మంది మృతి





ప్రాణ నష్టంతో ప్రపంచానికి 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం


ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ మరణాలు

ఉత్తర భారతంలో కాలుష్య ప్రభావం అధికం

విశ్వవ్యాప్తంగా ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే మృతి


భారత్ లో ప్రమాదకర పీఎం 2.5 స్థాయిలు కంటే ఎక్కవగా కాలుష్యం

కాలుష్యం కారణంగా మరణాల సంఖ్యలో తొలి, రెండవ స్థానాల్లో భారత్ , చైనా

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి