Tap to Read ➤
ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన
బీహార్ లో అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభం
మొత్తం 3వేల కి.మీ పాదయాత్ర
'జన్ సురాజ్' కోసం క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి కలుస్తా
బీహార్ ప్రజల అభిప్రాయాలను కోరుతా
లాలూ, నితీశ్ పాలనలో రాష్ట్రం చాలా వెనకబడింది
గత పాలన కొనసాగితే బీహార్ అభివృద్ధి సాధించలేదు
నా సుదీర్ఘ రాజకీయ అనుభువాన్ని బీహార్ ప్రజల కోసం ఉపయోగిస్తా
బీహార్ అభివృద్ధి చెందాలంటే కొత్త ఆలోచన, కొత్త ప్రభుత్వంతోనే సాధ్యం
ప్రస్తుతానికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదన్న పీకే
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
Twitter
Home
More To Explore