Tap to Read ➤
నిరంకుశ కేసీఆర్ తరిమికొట్టాలి
గాంధీభవన్లో పార్టీ నేతలతో రాహుల్ గాంధీ విస్తృత స్థాయి సమావేశం
Kolli Venkata Kishore
కేసీఆర్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారు.
తెలంగాణ సంపదనంతా కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోంది
కేసీఆర్ వెనక ఉంది ధనం, పోలీసులే. ప్రజా బలం లేదు
ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్ పార్టీయే
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోరు
ఎంతటి సీనియర్లు అయినా పార్టీ కోసం పనిచేస్తేనే టికెట్
హైదరాబాద్లో కూర్చుంటేనో, ఢిల్లీ చుట్టూ తిరిగితేనో టికెట్లు రావు
వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి సర్వే చేయించి టికెట్లు కేటాయిస్తాం
ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేసేవారికే వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్
పార్టీలో సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం
వరంగల్ డిక్లరేషన్ ప్రజలు, కాంగ్రెస్ మధ్య ఒప్పందం
తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉంది
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text