Tap to Read ➤
రాజద్రోహ చట్టం అమలు నిలిపివేత
సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక నిర్ణయం
ఐపీసీ సెక్షన్ 124ఎ కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు
కేంద్రం పున:సమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు అమలు నిలిపివేత
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం
ఇప్పటికే దాఖలైన ఎఫ్ఐఆర్లపై చర్యలొద్దు
దర్యాప్తులు, కఠిన చర్యలు తీసుకోవడంపైనా యథాతథ స్థితి
అరెస్టై జైళ్లలో ఉన్న వాళ్లు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు
ధర్మాసనం నిర్ణయాన్ని స్వాగతించిన విపక్షాలు, ఎడిటర్స్ గిల్డ్
సెక్షన్ 124ఎ నిబంధనపై పున:సమీక్షకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Kolli Venkata Kishore
Credits
Twitter, twitter
More To Explore