వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలం పనికెళ్లిన బాలికపై గ్యాంగ్‌రేప్: ఒకరి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

సీతాపూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిశ్వా ప్రాంతంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. గడ్డి కోసేందుకు పొలంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్పృహ కోల్పోవడంతో నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.

కాగా, గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లిన బాలిక సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ క్రమంలో ఆమె కోసం గాలింపు చేపట్టారు. పొలంలో బాలిక అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమెను ఇంటికి తరలించారు.

Minor gang-raped in Uttar Pradesh's Bisva

ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన బాధిత బాలిక.. జరిగిన టనను కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుల్లో ఒకడైనా రోహిత్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగితా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

English summary
A 13-year-old girl was allegedly gang-raped when she went to collect fodder from a field near her house in Bisva area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X