కొత్త చందమామ: అలరించిన 'మూన్పుల్' నాటకం
హైదరాబాద్: మానవ జీవన ప్రక్రియలో చంద్రుని ప్రాముఖ్యతను 'మూన్ పూల్' నాటకం ద్వారా వివిధ కోణాల్లో చూపే ప్రయత్నం చేసింది ముంబైకి చెందిన షేప్ సిఫ్ట్ బృందం. నగరంలో 'అభినయ థియేటర్ ట్రస్ట్' ఆధ్వర్యంలో పదో అభినయ జాతీయ 'బహుభాషా నాటకోత్సవాలు' రవీంద్రభారతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మూడోరోజు బుధవారం రాత్రి 'మూన్ పూల్' ఆంగ్ల నాటకం కొత్త తరహాలో సాగింది. ఈ నాటకాన్ని సుజయ్ సాప్లే ఆధ్వర్యంలో ప్రదర్శించారు. 'మూన్ పూల్' చూస్తున్నంత సేపు చంద్రమండలంలో విహరించిన అనుభూతి కలిగింది.
షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఏపీ పర్యాటక, సాంస్కృతిక కార్యకర్త పాతూరి వెంకట రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, గురువారం సాయంత్రం అభినయ జాతీయ నాటకొత్సవాల ముగింపు సభతో పాటు 'నోగ్బన్ సౌర' మణిపురి నాటకం ప్రదర్శన ఉంటుందని, ప్రవేశం ఉచితమని నిర్వహకులు అభినయ శ్రీనివాస్ తెలిపారు.

అలరించిన 'మూన్పుల్' నాటకం
మానవ జీవన ప్రక్రియలో చంద్రుని ప్రాముఖ్యతను 'మూన్ పూల్' నాటకం ద్వారా వివిధ కోణాల్లో చూపే ప్రయత్నం చేసింది ముంబైకి చెందిన షేప్ సిఫ్ట్ బృందం.

అలరించిన 'మూన్పుల్' నాటకం
మూడోరోజు బుధవారం రాత్రి 'మూన్ పూల్' ఆంగ్ల నాటకం కొత్త తరహాలో సాగింది. ఈ నాటకాన్ని సుజయ్ సాప్లే ఆధ్వర్యంలో ప్రదర్శించారు.

అలరించిన 'మూన్పుల్' నాటకం
'మూన్ పూల్' చూస్తున్నంత సేపు చంద్రమండలంలో విహరించిన అనుభూతి కలిగింది.

అలరించిన 'మూన్పుల్' నాటకం
షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఏపీ పర్యాటక, సాంస్కృతిక కార్యకర్త పాతూరి వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన 'మూన్పుల్' నాటకం
కాగా, గురువారం సాయంత్రం అభినయ జాతీయ నాటకొత్సవాల ముగింపు సభతో పాటు 'నోగ్బన్ సౌర' మణిపురి నాటకం ప్రదర్శన ఉంటుందని, ప్రవేశం ఉచితమని నిర్వహకులు అభినయ శ్రీనివాస్ తెలిపారు.

అలరించిన 'మూన్పుల్' నాటకం
మానవ జీవన ప్రక్రియలో చంద్రుని ప్రాముఖ్యతను 'మూన్ పూల్' నాటకం ద్వారా వివిధ కోణాల్లో చూపే ప్రయత్నం చేసింది ముంబైకి చెందిన షేప్ సిఫ్ట్ బృందం. నగరంలో 'అభినయ థియేటర్ ట్రస్ట్' ఆధ్వర్యంలో పదో అభినయ జాతీయ 'బహుభాషా నాటకోత్సవాలు' రవీంద్రభారతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

అలరించిన 'మూన్పుల్' నాటకం
మానవ జీవన ప్రక్రియలో చంద్రుని ప్రాముఖ్యతను 'మూన్ పూల్' నాటకం ద్వారా వివిధ కోణాల్లో చూపే ప్రయత్నం చేసింది ముంబైకి చెందిన షేప్ సిఫ్ట్ బృందం. నగరంలో 'అభినయ థియేటర్ ట్రస్ట్' ఆధ్వర్యంలో పదో అభినయ జాతీయ 'బహుభాషా నాటకోత్సవాలు' రవీంద్రభారతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అలరించిన 'మూన్పుల్' నాటకం
మానవ జీవన ప్రక్రియలో చంద్రుని ప్రాముఖ్యతను 'మూన్ పూల్' నాటకం ద్వారా వివిధ కోణాల్లో చూపే ప్రయత్నం చేసింది ముంబైకి చెందిన షేప్ సిఫ్ట్ బృందం. నగరంలో 'అభినయ థియేటర్ ట్రస్ట్' ఆధ్వర్యంలో పదో అభినయ జాతీయ 'బహుభాషా నాటకోత్సవాలు' రవీంద్రభారతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications