'సాక్షి' 2011 న్యూస్ మేకర్స్లో జగన్

దేశంలోనే అత్యంత శక్తిమంతురాలిగా నేతలు అభివర్ణించే సోనియా గాంధీనే ఎదిరించి కాంగ్రెసు నుండి బయటకు వచ్చి ప్రత్యేక పార్టీని స్థాపించి అందరి దృష్టినీ జగన్ ఆకర్షించారని, కడప ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారని పేర్కొంది. దేశంలో ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలుపొందిన ముగ్గురు ప్రముఖుల సరసన జగన్ చేరిన విషయాన్ని ప్రస్తావించింది. జగన్ భారీ మెజార్టీ సాధించడమే కాకుండా కాంగ్రెసు, టిడిపి అభ్యర్థుల డిపాజిట్లు కూడా గల్లంతైన విషయం తెలిసిందే.
More From
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications