షాక్: రాములమ్మ అవాక్కు, సొంతూర్లో డొక్కా

ఈ సందర్భంగా ప్రజలు ఆమెను నిలదీశారు. నాలుగేళ్ల కాలంలో ఎంపీ నిధులతో గ్రామంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగకుండా ఎంపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్థులకు సర్దిచెప్పాలని చూసిన రాములమ్మ ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు.
కాగా విజయశాంతి 2009 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున మెదక్ నుండి పోటీ చేసి గెలిచారు. అనంతరం తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆమెకు విభేదాలు వచ్చాయి. ఇటీవల కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఆమె అటువైపు అడుగులు వేశారు.
మరోవైపు మంత్రి మాణిక్య వర ప్రసాద్కు తన సొంతూర్లో సమైక్య సెగ తగిలింది. గుంటూరు జిల్లా గురజాలలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొనేందుకు వస్తున్న విషయం తెలిసుకున్న సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications