షాక్: రాములమ్మ అవాక్కు, సొంతూర్లో డొక్కా

ఈ సందర్భంగా ప్రజలు ఆమెను నిలదీశారు. నాలుగేళ్ల కాలంలో ఎంపీ నిధులతో గ్రామంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగకుండా ఎంపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్థులకు సర్దిచెప్పాలని చూసిన రాములమ్మ ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు.
కాగా విజయశాంతి 2009 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున మెదక్ నుండి పోటీ చేసి గెలిచారు. అనంతరం తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆమెకు విభేదాలు వచ్చాయి. ఇటీవల కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఆమె అటువైపు అడుగులు వేశారు.
మరోవైపు మంత్రి మాణిక్య వర ప్రసాద్కు తన సొంతూర్లో సమైక్య సెగ తగిలింది. గుంటూరు జిల్లా గురజాలలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొనేందుకు వస్తున్న విషయం తెలిసుకున్న సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications