నా ఒక్కడిదే కాదు: జీఎస్టీపై మాటమార్చిన నరేంద్ర మోడీ
జీఎస్టీ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట మార్చారు. జీఎస్టీ తమ ప్రతిభనే అని ఇంతకాలం బిజెపి నేతలు, నరేంద్ర మోడీ చెప్పారు.
న్యూఢిల్లీ: జీఎస్టీ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట మార్చారు. జీఎస్టీ తమ ప్రతిభనే అని ఇంతకాలం బిజెపి నేతలు, నరేంద్ర మోడీ చెప్పారు.
కానీ ఇప్పుడు మోడీ మాట మార్చారు. జీఎస్టీ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదని చెప్పారు. ఒక్క పార్లమెంటే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమన్నారు.

జీఎస్టీ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానిది చిన్న పాత్ర మాత్రమే అన్నారు. గుజరాత్ గౌరవ్ మహా సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జీఎస్టీ కౌన్సిల్లో దాదాపు 30 పార్టీలు ఉన్నాయని, జీఎస్టీని అమలు చేయాలనే నిర్ణయానికి సంబంధించి ఈ పార్టీలన్నీ భాగస్వాములేనని మోడీ అన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీది కూడా సమానమైన పాత్ర అన్నారు. జీఎస్టీపై అబద్దాలను ప్రచారం చేయడం కాంగ్రెస్ మానుకోవాలన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications