వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణాలో లారీబోల్తా-నలుగురు మృతి
విజయవాడః
కృష్ణాజిల్లాలో
శనివారం
ఉదయం
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
నలుగురు
దుర్మరణం
పాలయ్యారు.
మరో
ఆరుగురు
తీవ్రంగా
గాయపడ్డారు.
చేపలు
పట్టేందుకు
45
మంది
మత్స్య
కారులను
తీసుకువెళుతున్నమినీలారీ
బోల్తా
పడడంతో
ఈ
దుర్ఘటన
జరిగింది.
పోలుకొండ-రుద్రపాకల
మధ్య
ఈ
దుర్ఘటన
జరిగింది.
45 మంది మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఓమినీలారీలో బయలు దేరారు. వేగంగా వెళుతున్నమినీలారీలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీనితో లారీ హఠాత్తుగా బోల్తాపడింది. ఈ దర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారినివిజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Saturday, September 8, 2001, 23:53 [IST]