వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నయ్‌ః అమెరికా యుద్ధ నౌక ఒకటి చెన్నయ్‌ చేరింది. సుమారు 300 మందిసైనికులు వున్న ఈ నౌక సోమవారం నాడు చెన్నయ్‌ తీరాన్ని చేరింది.సైనికులు శ్రాంతి తీసుకొనేందుకు గాను యుద్ధ నౌకను భారత్‌ తీరానికి తరలించినట్లు చెన్నయ్‌ లోని అమెరికా దౌత్య వర్గాలు వెల్లడించాయి.

By Staff
|
Google Oneindia TeluguNews

ఓ బ్రియాన్‌ అనే ఈ యుద్ధ నౌక చెన్నయ్‌ తీరానికి రావడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. 1996 తరువాత అమెరికా యుద్ధ నౌక చెన్నయ్‌ హార్బర్‌ కు రావడం ఇదే ప్రధమం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X