వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చెన్నయ్ః అమెరికా యుద్ధ నౌక ఒకటి చెన్నయ్ చేరింది. సుమారు 300 మందిసైనికులు వున్న ఈ నౌక సోమవారం నాడు చెన్నయ్ తీరాన్ని చేరింది.సైనికులు శ్రాంతి తీసుకొనేందుకు గాను యుద్ధ నౌకను భారత్ తీరానికి తరలించినట్లు చెన్నయ్ లోని అమెరికా దౌత్య వర్గాలు వెల్లడించాయి.
ఓ బ్రియాన్ అనే ఈ యుద్ధ నౌక చెన్నయ్ తీరానికి రావడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. 1996 తరువాత అమెరికా యుద్ధ నౌక చెన్నయ్ హార్బర్ కు రావడం ఇదే ప్రధమం.
Comments
Story first published: Monday, November 5, 2001, 23:53 [IST]