వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల బిల్లు
హైదరాబాద్:
కరీంనగర్
జిల్లా
నేరెళ్ల
గ్రామం
వద్ద
జరిగిన
ఎన్కౌంటర్కు
నిరసనగాపీపుల్స్వార్
రాష్ట్ర
కమిటీ
రెండు
రోజుల
బంద్కు
పిలుపునిచ్చింది.పీపుల్స్వార్
ఉత్తర
తెలంగాణ
స్పెషల్
జోన్
కమిటీ
సభ్యురాలు
పద్మక్కతో
పాటు
మరో
ముగ్గురు
నక్సలైట్లను
ఈ
నెల
2వ
తేదీన
పోలీసులు
కాల్చి
చంపారనిపీపుల్స్వార్
రాష్ట్ర
కమిటీ
కార్యదర్శి
రామకృష్ణ,
ఉత్తర
తెలంగాణస్పెషల్
జోన్
కమిటీ
కార్యదర్శులు
జంపన్న,
బాలకృష్ణ
సోమవారం
విడుదల
చేసిన
ఒక
ప్రకటనలో
ఆరోపించారు.
Story first published: Tuesday, July 9, 2002, 23:53 [IST]