వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రమంతా దేశం శాంతియాత్రలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రిపైవార్‌ హత్యాయత్నానికి నిరసనగా రాష్ట్రం అంతాతెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో శాంతియాత్రలు జరుగుతున్నాయి.హైదరాబాద్‌ లో నగర తెలుగుదేశం పార్టీ ట్యాంక్‌ బండ్‌ పైఉదయం భారీ ఎత్తున శాంతియాత్రను నిర్వహించింది.తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలే కాకుండా సామాన్య ప్రజలు సైతంపెద్ద ఎత్తున ఈ యాత్రలో పాల్గొన్నారు.

గాంధీజయంతి ఉత్సవాన్ని పురష్కరించుకొని తమ నిరసనను శాంతియుతంగాతెలియచేస్తున్నామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సోమిరెడ్డిచంద్రమోహనరెడ్డి అన్నారు. రాష్ట్రంలోనిఅన్ని జిల్లా కేంద్రాల్లోనూ, జిల్లా పార్టీ కమిటీలఅధ్వర్యంలో శాంతియాత్రలు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X