వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చలకుఎపికి స్వేచ్ఛ సరి కాదు: అద్వానీ
జైపూర్:నక్సలైట్లతో చర్చలు జరపడానికిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) కేంద్రప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వడం సరి కాదనిభారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎల్.కె. అద్వానీ అన్నారు. నక్సలైట్లతోచర్చలు జరపాలనే యుపిఎ ప్రభుత్వనిర్ణయం పెద్ద తప్పు అని ఆయనఆదివారం విలేకరుల సమావేశంలోఅన్నారు.
Comments
Story first published: Sunday, November 7, 2004, 23:53 [IST]