వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జనశక్తికరీంనగర్ సభకు పోలీసుల దెబ్బ
కరీంనగర్:కరీంనగర్లో సిపిఐ (యంయల్)జనశక్తి బహిరంగ సభకు ఆదివారంపోలీసుల నుంచి అడుగడుగునా ఆటంకాలుఎదురయ్యాయి. కరీంనగర్ పట్టణాన్నిపోలీసులు చుట్టుముట్టారు. సభకువస్తున్న వాహనాలను విస్తృతంగాతనిఖీ చేశారు.
Story first published: Sunday, November 7, 2004, 23:53 [IST]