అటవీ భూములపై హక్కులు: వైయస్

తాము అధికారంలో ఉన్నన్ని నాళ్లు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన చెప్పారు. కరువు కోరల్లో చిక్కుకున్న భూములను సస్యశ్యామలం చేయడమే తమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రశంసలతో ముంచెత్తారు. ఆహార ఉత్పత్తిలో భారతదేశంలో రాష్ట్రాన్ని మూడో స్థానంలో నిలిపిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు. జలయజ్ఞం పూర్తయితే రాష్ట్రం దేశ ధాన్యాగారంగా మారుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications