ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం: సోనియా

ఆర్థిక పురోగతిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని, పెట్టుబడుల ఆకర్షణలో కూడా ముందుందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని ఆమె అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆమె కృష్ణపట్నం థర్మల్ విద్య్తుత్తు కేంద్రానికి శంకుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications