రాజకీయ పార్టీలకు ప్రధాని పిలుపు

అమర్నాథ్ ఆలయ భూవివాద పరిష్కార బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని, ఈ సమస్య ఏ ఒక్కరికో సంబంధించింది కాదని ఆయన అన్నారు. సమస్యను పరిష్కారించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే తాను లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఒమర్ ఆదివారంనాడు హెచ్చరించారు. తాను చెప్పిన విషయాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications