మనపై సంక్షోభ ప్రభావం: ప్రధాని

పారిశ్రామికవేత్తలు లేఆఫ్ ల వంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ప్రధాని సూచించారు. ప్రస్తుతం ప్రపంచ సంక్షోభాన్ని తట్టుకోవడానికి తగిన విధంగా వ్యవహరిస్తూనే సామాజిక బాధ్యతలను పరిశ్రమలు దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడడం మన ప్రథమ కర్తవ్యం కావాలని ఆయన అన్నారు. పరిస్థితి అసాధారణంగా ఉందని, మనం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, రోజూవారీ ప్రాతిపదికపై పరిస్థితులను సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications