విజయవాడ:
రాష్ట్ర
మంత్రి
షబ్బీర్
అలీ
నిజంగానే
ఐఎస్ఐ
ఏజంటేనని
బిజెపి
జాతీయ
కార్యదర్శి
ఎన్.ఇంద్రసేనారెడ్డి
విమర్శించారు.
విజయవాడలో
ఏర్పాటు
చేసిన
మీడియా
సమావేశంలో
ఆయన
మాట్లాడుతూ
బాధ్యతాయుతమైన
మంత్రి
పదవిలో
ఉండి,
ఐఎస్ఐ
కార్యకలాపాలతో
సంబంధం
ఉన్న
వారితో
సన్నిహితంగా
ఉండడం,
నష్టపరిహారం
చెల్లించడం
వంటివి
చేయడం
ద్వారా
ఆయన
ఐఎస్ఐ
ఏజంట్
అయ్యారని
ఆరోపించారు.