లారీల సమ్మె-మూడవరోజు
న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా జరుగుతున్న లారీలు, ట్రక్కుల యజమానుల సమ్మె మూడవరోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం దిగివచ్చేవరకు సమ్మె విరమించేది లేదని ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ సంఘంలో 60 లక్షలమంది ట్రక్ యజమానులు ఉన్నారు. సమ్మె విరమించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి టీ ఆర్ బాలు చేసిన విజ్ఞప్తిని వారు ఖాతరు చేయటంలేదు. డీజిల్ ధర తగ్గించాలని, ట్రక్కులపై సర్వీస్టాక్స్ తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె వలన నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యజనం చాలా ఇబ్బంది పడుతున్నారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications