లారీల సమ్మె-మూడవరోజు
న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా జరుగుతున్న లారీలు, ట్రక్కుల యజమానుల సమ్మె మూడవరోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం దిగివచ్చేవరకు సమ్మె విరమించేది లేదని ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ సంఘంలో 60 లక్షలమంది ట్రక్ యజమానులు ఉన్నారు. సమ్మె విరమించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి టీ ఆర్ బాలు చేసిన విజ్ఞప్తిని వారు ఖాతరు చేయటంలేదు. డీజిల్ ధర తగ్గించాలని, ట్రక్కులపై సర్వీస్టాక్స్ తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె వలన నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యజనం చాలా ఇబ్బంది పడుతున్నారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications