Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లారీల సమ్మె-మూడవరోజు

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా జరుగుతున్న లారీలు, ట్రక్కుల యజమానుల సమ్మె మూడవరోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం దిగివచ్చేవరకు సమ్మె విరమించేది లేదని ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఈ సంఘంలో 60 లక్షలమంది ట్రక్‌ యజమానులు ఉన్నారు. సమ్మె విరమించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి టీ ఆర్‌ బాలు చేసిన విజ్ఞప్తిని వారు ఖాతరు చేయటంలేదు. డీజిల్‌ ధర తగ్గించాలని, ట్రక్కులపై సర్వీస్‌టాక్స్‌ తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమ్మె వలన నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యజనం చాలా ఇబ్బంది పడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+