వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నష్టాల బాట వీడని మార్కెట్

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయి: సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం ప్రకంపనల ప్రభావం స్టాక్‌ మార్కెట్‌ను ఇంకా వీడలేదు. వారం రోజులుగా సెన్సెక్స్‌ సూచీ నష్టాలను సూచిస్తోంది. తాజాగా గురువారం 315 పాయింట్లు నష్టపోయి సూచీ 9055 వద్ద.... నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి సూచీ 2743 పాయిట్ల వద్ద నిలిచింది. జయప్రకాష్‌ అసోసియేట్స్‌, టాటాస్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ భారీగా నష్టపోయాయి. గ్రాసిం ఇండస్ట్రీస్‌, రాన్‌బాక్సీ, మహీంద్రా లాభాలు పొందాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X