చిరు నినాదంతో బాలయ్య?

అసలు తెలుగుదేశం హయాంలోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం అనే ఆలోచన పుట్టిందని ఆయన ప్రజలకు మరీ మరీ చెప్పనున్నారు. అందుకు నిదర్శనంగా బీసీ నాయకులు రాజకీయంగా కీలక స్థానాలకు ఎదగడానికి.. మండల స్థాయిలో ఆ వర్గాలకు తెదేపా కల్పించిన రిజర్వేషన్లు, పార్టీ వారికిచ్చిన ఆదరణే కారణమని సోదాహరణంగా ప్రజలకు వివరించనున్నారు. అందుకు తగినట్లే బాలయ్య ప్రసంగ పాఠాలు రెడీ చేసుకుంటున్నారు. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అంటూ పూర్తి స్దాయి విమర్శలకు దిగాలన్న ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నట్లు సమాచారం.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications