పిఆర్పీలోకి ఎమ్మెల్యే వేదవ్యాస్
హైదరాబాద్: శాసనసభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్ పార్టీకి రేపు (బుధవారం) రాజీనామా చేయనున్నారు. తన రాజీనామాను ఆయన రేపు అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డికి సమర్పించే అవకాశం ఉంది. ఎల్లుండి (గురువారం) ప్రజారాజ్యం పార్టీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వేదవ్యాస్ గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు.
తాను రేపు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని, స్పీకర్ సురేష్ రెడ్డిని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలిసిన తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వేదవ్యాస్ చెప్పారు. ఎల్లుండి పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యంలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. విధానాలు నచ్చినందు వల్లనే తాను ప్రజారాజ్యంలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు. పార్టీని వీడిపోయినంత మాత్రాన కాంగ్రెసుపై విమర్శలు చేయబోనని ఆయన అన్నారు.
-
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..!












Click it and Unblock the Notifications