మాలిలకు పవన్ కళ్యాణ్ హామీ
ఆదిలాబాద్: యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఆదివారం రెండో రోజు ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగింది. చింతగుడా నుంచి ఆయన యాత్రను ఆయన ఆదివారం ప్రారంభించారు. చింతగుడలోని మాలి కులస్థులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే మాలి కులస్థులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
More From
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications