మాలిలకు పవన్ కళ్యాణ్ హామీ
ఆదిలాబాద్: యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఆదివారం రెండో రోజు ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగింది. చింతగుడా నుంచి ఆయన యాత్రను ఆయన ఆదివారం ప్రారంభించారు. చింతగుడలోని మాలి కులస్థులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే మాలి కులస్థులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
More From
-
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications