వైఎస్ జగన్ పోస్టర్లపై..

దాంతో ఎన్నికల నిబంధనావళిని ఖచ్చితంగా అమలు జరిపి తీరాల్సిందేనని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. కరెంటు స్తంభాలు, మంచినీటిని సరఫరా చేసే పైపుల పైన కూడా జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ రాసిన రాతలను రెండ్రో జుల్లోగా తొలగించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సిఇఒ చిత్తూరు కలెక్టర్ను ఆదేశించారు. ఎవరి పేర్లతో గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయో ఆ నాయకుల చేతనే వాటిని తొలిగింపజేయాలని డాక్టర్ ఐవి సూచించారు. లేనిపక్షంలో వెంటనే చట్టరీత్యా బాధ్యులైన వ్యక్తు లపై చర్య తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి చిత్తూరు కలెక్టర్ను ఆదేశించారు. ఎన్నికల నిబంధ నావళిని అమలుపరచడంలోజిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక -
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications