'సాక్షి' చానల్ కు ఇసి మొట్టికాయ

ఆ కమిటీ పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతనే సదరు ప్రకటనలను ప్రసారం చేసుకోవాలి. అయితే..టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను ప్రతిపక్ష నేత చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు యానిమేషన్తో రూపొందించిన ప్రకటనను కమిటీ అనుమతి లేకుండానే..సాక్షి ఛానల్ ప్రసారం చేసింది. దీనిని ఈసీ సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు నోటీసులు జారీ చేయాలని మంగళవారం నిర్ణయించింది.
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన రోజు నుంచీ వివిధ రాజకీయ పార్టీలు రూపొందించుకున్న ప్రకటనల్లో 31 ప్రకటనలకు ఈసీ అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలు ఇప్పటివరకు మొత్తం 33 ప్రకటనలను రూపొందించాయి. వాటిలో 31 ప్రకటనలకు అనుమతి లభించింది.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications