హైదరాబాద్:
ప్రజలకు
మేం
విన్నవించుకుంటున్నాం.
ప్రతి
పార్టీకి
నిధులు
అవసరం.
అందులో
భాగంగానే
ప్రజారాజ్యం
పార్టీకూడా
విరాళాలను
ఆహ్వానిస్తోంది
అంటున్నారు
పీఆర్పి
పార్టీ
ప్రధాన
కార్యదర్శి
అల్లు
అరవింద్.
అరవింద్
పార్టీ
కార్యాలయంలో
ఈ
విషయాన్ని
మీడియా
సమక్షంలో
ప్రకటించారు.
ప్రజారాజ్యం
పార్టీకి
విరాళాలు
ఇవ్వదలచుకున్న
శ్రేయోభిలాషులు,
అభిమానుల
కోసం
ఆ
పార్టీ
ప్రత్యేకంగా
ఒక
బ్యాంకు
అకౌంట్ను
ప్రారంభించింది.
ఈ
విషయం
మాట్లాడుతూ
పార్టీ
నిర్వహణకు
నిధులు
ఇవ్వదలచుకున్న
శ్రేయోభిలాషులు,
అభిమానులు
ఎలా
ఇవ్వాలి
అని
అడుగుతున్నారు.
అలాంటి
వారి
కోసం
ఐఎన్జీ
వైశ్యా
బ్యాంక్,
బంజారాహిల్స్
శాఖలో
ఖాతా
ప్రారంభించాం.
అకౌంట్
నెంబర్:
737010138999.
బ్రాంచ్
నెంబర్:
ఆర్టిజిఎస్
నెం:
0007370.
ఈ
ఖాతాలో
ఎవరు
ఎంత
ఇవ్వదలచుకుంటే
అంత
వేయవచ్చు.
అలాగే,
'ప్రజారాజ్యం
పార్టీ.
ఒఆర్
జి'
అనే
వెబ్
సైట్
ద్వారా
కూడా
నిధులు
బదిలీ
చేసే
వెసులుబాటు
కల్పించాం'
అని
అరవింద్
స్పష్టం
చేసారు.