వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ లో చిచ్చు, ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన చేవెళ్ళ లోక్‌ సభ స్థానం విషయంలో కాంగ్రెస్‌ లో కలకలం చెలరేగింది. ఆ నియోజక వర్గానికి కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి పోటీ చేస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో శనివారం కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఆ నియోజకవర్గంలో సబితా ఇంద్రా రెడ్డి లేదా లక్ష్మారెడ్డిని గాని పోటీలో నిలపాలని కార్యకర్తలు డిమాండ్‌ చేస్తూ జైపాల్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X