వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ లో చిచ్చు, ఆందోళన
న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన చేవెళ్ళ లోక్ సభ స్థానం విషయంలో కాంగ్రెస్ లో కలకలం చెలరేగింది. ఆ నియోజక వర్గానికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పోటీ చేస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఆ నియోజకవర్గంలో సబితా ఇంద్రా రెడ్డి లేదా లక్ష్మారెడ్డిని గాని పోటీలో నిలపాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తూ జైపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Comments
Story first published: Saturday, March 14, 2009, 16:29 [IST]