మద్యం పంపిణీపై ఈసీ సీరియస్
హైదరాబాద్: వచ్చే ఎన్నికలల్లో రాజకీయ పార్టీలుచేసే మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం సీరియస్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంలో మద్యం పంపిణీ నిరోధించేందుకు ఈసీ గట్టి చర్యలనే చేపట్టింది. రోజువారి మద్యం ఉత్పత్తి, అమ్మకాల వివరాలు ఏ రోజుకారోజు తెలపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి డీ.వీ.సుబ్బారావు ఆదేశించారు. బెల్లు షాపులను, అనాధికార మద్యం దుకాణాలను మూడు రోజుల్లో తీసేయాలని కూడా ఆదేశించారు.












Click it and Unblock the Notifications