ఎన్టీఆర్ బలిపశువు: లక్ష్మీపార్వతి
హైదరాబాద్: రోడ్డుప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ను లక్ష్మీ పార్వతి ఆదివారంనాడు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు జూనియర్ను బలి పశువును చేశారని, దీన్ని అర్థం చేసుకునే వయసు ఎన్టీఆర్ కు లేదని ఆమె అన్నారు. చంద్రబాబు వలలో ఆయన చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి మొదటి నుంచీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఆమె ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి సహకారం అందించడానికి కూడా సిద్ధపడ్డారు. రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిని ఆమె కలిశారు కూడా.
More From
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications