వరుణ్గాంధీపై నాసా కేసు
లక్నో: పిలిభిత్ కోర్టులో లొంగుబాటు సందర్భంగా వరుణ్గాంధీ, ఆయన మద్దతుదారులు పట్టణంలో అరాచకం సృష్టించటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనపై జాతీయ భద్రతా చట్టం (నేషనల్ సెక్యూరిటీ యాక్ట్) కింద కేసు నమోదు చేయాలని యోచిస్తోంది. అక్కడ జరిగిన విధ్వంసంపై పిలిభిత్ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై కార్యకర్తలు దాడులు చేశారని, ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేశారని, మొత్తం పట్టణంలో తీవ్ర విధ్వంసం సృష్టించారని ఆయన నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దీని ఆధారంగా ఆయనపై కేసు పెడతారని ఆ విషయాన్ని ఈరోజు జైల్లో ఉన్న వరుణ్కు తెలియజేస్తారని తెలుస్తోంది. వరుణఅ గాంధీపై హత్యా యత్నం ఆరోపణపై, ఇతర నేరారోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
More From
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications