విశాఖపై విముఖత లేదు: పురంధేశ్వరి
విశాఖపట్నం: విశాఖనుంచి పోటీ చేసేందుకు తాను విముఖత చూపినట్లు మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఖండించారు. బాపట్ల లోక్సభ సీటును తాను అడిగానని, అంతమాత్రాన విశాఖను వ్యతిరేకించినట్లు కాదని ఆమె అన్నారు. అధిష్టానం వీలును బట్టి సర్దుబాట్లు తప్పవని ఆమె అన్నారు. విశాఖ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఆమె ఆదివారంనాడు విశాఖ వచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు. సోమవారం ఉదయం ఆమె నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన 8 రోజుల అనంతరం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, కేంద్రమంత్రి పురందరేశ్వరి నగరంలో కాలుమోపారు. స్థానిక సంపత్ వినాయకుని ఆలయం, కనక మహాలక్ష్మి ఆలయాల్లో ఆమె పూజలు జరిపారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications