స్వామివారి సన్నిధిలో బాలయ్య
తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేత, సినీ హీరో బాలకృష్ణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కడప జిల్లా నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. కడప జిల్లాలో తన పర్యటనను ఆయన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
నాలుగు రోజుల పాటు సాగిన ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనకు విశేష జనాదరణ లభించింది. ఆఖరు రోజున రాజంపేట, రైల్వేకోడూరులలో ఆయన పర్యటించారు. అనంతరం తిరుపతి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు.
More From
-
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక -
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications