స్వామివారి సన్నిధిలో బాలయ్య
తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేత, సినీ హీరో బాలకృష్ణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కడప జిల్లా నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. కడప జిల్లాలో తన పర్యటనను ఆయన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
నాలుగు రోజుల పాటు సాగిన ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనకు విశేష జనాదరణ లభించింది. ఆఖరు రోజున రాజంపేట, రైల్వేకోడూరులలో ఆయన పర్యటించారు. అనంతరం తిరుపతి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు.
More From
-
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications