తెరాస ఎమ్మెల్యేలు అనర్హులు: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యులకు హైకోర్టులో చుక్కెదురైంది. తెరాస శాసనసభ్యుల్లో ముగ్గురిపై గతంలో స్పీకర్ అనర్హత వేటు వేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ను ధిక్కరించి 9 మంది ఎమ్మెల్యేలు మన పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. విప్ ను ధిక్కరించిన 9మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని 2007 మార్చి 17న తెరాస స్పీకర్కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ సురేష్ రెడ్డి 24 వాయిదాల అనంతరం గత డిసెంబర్ 20వ తేదీన ముగ్గురిని అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చారు.
తొమ్మిది మంది శాసనసభ్యుల్లో సోయం బాపూరావు, తూర్పు జయప్రకాష్రెడ్డి, మందాడి సత్యనారాయణ మినహా మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయానికి ముందే తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ముగ్గురూ తమపై అనర్హత వేటు వేయటం అన్యాయమంటూ హైకోర్టులో కేసు వేశారు. దీంతో కోర్టు రెండు వారాల స్టే విధించింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన ధర్మాసనం ఈరోజు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తుది తీర్పు ఇచ్చింది. వీరంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications