రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
విజయవాడ: కృష్ణా జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 214 జాతీయ రహదారిపై ముదినేపల్లి మండలం పెద పాలపర్రు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తూ రోడ్డు పక్కన ఆగిఉన్న వ్యాన్ను వేగంగా వస్తున్న సిమెంట్ లారీ ఢీకొట్టింది.
కూలీల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన అయిదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కలిదిండి మండలం సానరుద్రవరం గ్రామానికి చెందిన వీరంతా చెరువులో చేపలు పట్టేందుకు ఉయ్యూరు మండలం ఓగిరాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications