జగిత్యాల సభకు బాలయ్య డుమ్మా

సభలో పాల్గొనేందుకు బాలకృష్ణ రాగా అక్కడ ఆయనకు పోలీసులు భద్రత కల్పించలేదని తెలిసింది. దీంతో ఆయన సభకు హాజరుకాకుండానే సిరిసిల్ల వెళ్లిపోయారు. దీంతో ప్రజలు, స్థానిక నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మంత్రి జీవన్రెడ్డి ఒత్తిడికి లొంగి పోలీసులు భద్రత కల్పించలేదని, తమ సభ విఫలం కావాలనే ఇలా చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
More From
-
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications