అవసరమైతే గృహ నిర్బంధం: సిఇవో
హైదరాబాద్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నాయకులకు గృహ నిర్బంధం విధిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ (సిఇవో)సుబ్బారావు చెప్పారు. రేపటి పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 22 లోకసభ స్థానాలకు, 154 శాసనసభా స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకునే వారంతా సమయం గడిచిన తర్వాత కూడా ఓటు వేయవచ్చునని సుబ్బారావు చెప్పారు.
పోలింగ్ కోసం 36,124 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 72,973 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. 3,530 సంచార తనిఖీ బృందాలు పోలింగును పర్యవేక్షిస్తాయి. పోలింగ్ పర్యవేక్షణకు 353 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. సిఇవో సుబ్బారావు బుధవారం ఉదయం హైదరాబాదులో పోలింగ్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన హైదరాబాదులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
కడియం, దానం అనర్హత పై స్పీకర్ సంచలన నిర్ణయం..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications