Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ దాడిలో 27 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాక్‌లో జరిగిన ఓ ఆత్మాహుతి దాడిలో 27 మంది మృతి చెందగా 62 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో అధికశాతం మంది పోలీసులు, సైనికులు. హంగు పట్టణంలోనిచెక్‌పోస్టు వద్ద ఈ దాడి జరిగింది. దాడిలో స్థానిక పోలీస్‌ చీఫ్‌ కూడా మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాక్‌ తాలిబన్లు ప్రకటించారు.

మృతుల్లో 18 మంది భద్రతాధికారులు, ఇద్దరు పౌరులు కూడా ఉన్నారు. గాయపడినవారిని హంగు, పెషావర్ ఆస్పత్రులకు తరలించారు. ఈ పేలుడుతో పక్కన ఉన్న పలు భవంతులు కూడా ధ్వంసమయ్యాయి. ఏప్రిల్ 15వ తేదీన ఇటువంటి పేలుడే సంభవించింది. చర్సద్దా నగరం శివారులో జరిగిన ఈ పేలుడులో 16 మంది మరణించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+