పాక్ దాడిలో 27 మంది మృతి
ఇస్లామాబాద్: పాక్లో జరిగిన ఓ ఆత్మాహుతి దాడిలో 27 మంది మృతి చెందగా 62 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో అధికశాతం మంది పోలీసులు, సైనికులు. హంగు పట్టణంలోనిచెక్పోస్టు వద్ద ఈ దాడి జరిగింది. దాడిలో స్థానిక పోలీస్ చీఫ్ కూడా మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాక్ తాలిబన్లు ప్రకటించారు.
మృతుల్లో 18 మంది భద్రతాధికారులు, ఇద్దరు పౌరులు కూడా ఉన్నారు. గాయపడినవారిని హంగు, పెషావర్ ఆస్పత్రులకు తరలించారు. ఈ పేలుడుతో పక్కన ఉన్న పలు భవంతులు కూడా ధ్వంసమయ్యాయి. ఏప్రిల్ 15వ తేదీన ఇటువంటి పేలుడే సంభవించింది. చర్సద్దా నగరం శివారులో జరిగిన ఈ పేలుడులో 16 మంది మరణించారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications