పరకాలకు చిరంజీవి సవాల్
అనంతపురం: ప్రజారాజ్యం అభ్యర్థుల జాబితాలో బోగస్ బీసీలు లేనేలేరని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు నిజమైన ప్రాతినిథ్యం కల్పించింది, సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపింది తమ పార్టీయేనని అన్నారు. తాము బోగస్ బీసీలకు టిక్కెట్లు ఇచ్చామని ఆరోపిస్తున్న పరకాల ప్రభాకర్కు దమ్ముంటే బోగస్ల జాబితాను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను చూస్తుంటే అసహ్యం వేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఆయన తీవ్ర విమర్సలు చేశారు. ఎన్నికల్లో తమదే విజయమని ఆయన అన్నారు.
More From
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications